గుజరాత్‌లో భారీ ప్రమాదం.. ఓన్‌జీసీ పైపులైన్‌ పేలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓన్‌జీసీ పైపులైన్‌ పేలి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

గుజరాత్‌లో భారీ ప్రమాదం.. ఓన్‌జీసీ పైపులైన్‌ పేలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
Follow us

|

Updated on: Dec 22, 2020 | 9:34 PM

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓన్‌జీసీ పైపులైన్‌ పేలి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నాలుగు గాయపడ్డారు. తెల్లవారుజామున  ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. భారీగా పేలుడు శబ్దం రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఉన్న ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పేలుడుగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు