AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!

చెన్నైలోని తేని గవర్నమెంట్ కాలేజీ క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అక్కడి ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. తేని జిల్లా అండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబై నుంచి..

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 10:14 AM

Share

చెన్నైలోని తేని గవర్నమెంట్ కాలేజీ క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అక్కడి ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. తేని జిల్లా అండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబై నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతనికి కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే తనకు ఎలాంటి వైరస్ లేనప్పుడు.. ఇక్కడ ఎందుకు ఉండాలని అధికారులను నిలదీశాడు. అయితే వైరస్ నియంత్రణ అధికారులు అతనికి నచ్చజెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత సోమవారం ఉదయం శశికుమార్ క్వారంటైన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణ సమాచారంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్వారంటైన్‌కు తరలించామని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణమా? అని పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

ఫస్ట్‌ టైమ్ షర్ట్ లేకుండా మహేష్.. ఫొటో వైరల్

Follow Us
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!