Face Mask: కరోనా అలర్ట్‌.. కోవిడ్‌ నుంచి రక్షించే కొత్త మాస్క్‌ వచ్చేసింది..ఇది వైరస్‌ని చంపేస్తుంది..!

కరోనా వైరస్ కారణంగా మాస్కుల వాడకం అధికమైంది. ఇందుకోసం ఎన్ 95 ఫేస్ మాస్క్‌లు (N95 Mask ) ఉప‌యోగించ‌డం అత్యధికమైంది. ఈ మాస్కును ధరించడం వల్ల వైరస్‌ను సమర్థవంతంగా నిర్మూలించవచ్చని..

Face Mask: కరోనా అలర్ట్‌.. కోవిడ్‌ నుంచి రక్షించే కొత్త మాస్క్‌ వచ్చేసింది..ఇది వైరస్‌ని చంపేస్తుంది..!
Mask
Follow us

|

Updated on: Jul 05, 2022 | 1:50 PM

Face Mask: క‌రోనా వైరస్‌ మహమ్మారి మరోమారు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పుడు డెల్టా, ఒమైక్రాన్ అంటూ కొత్త వేరియంట్‌తో విరుచుకుప‌డుతుంది. ఇటువంటి స‌మయంలో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. కరోనా వైరస్ కారణంగా మాస్కుల వాడకం అధికమైంది. ఇందుకోసం ఎన్ 95 ఫేస్ మాస్క్‌లు (N95 Mask ) ఉప‌యోగించ‌డం అత్యధికమైంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. మాస్కులు ధరించడం వల్ల గాల్లో ఉండే వైరస్ నోటి ద్వారా వ్యాపించదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూఎస్‌లోని రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

కరోనా వైరస్‌ను చంపే కొత్త ఎన్-95 మాస్కును తయారు చేసినట్లు పరిశోధకుడు ఎడ్మండ్ పలెర్మో తెలిపారు. ఈ మాస్క్ మిమ్మ‌ల్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఇతర జెర్మ్స్ నుండి రక్షించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఈ మాస్కును ఎక్కువ రోజుల వరకు వాడవచ్చని పేర్కొన్నారు. పాలీప్రొఫైలిన్‌ అనే రసాయనాన్ని వాడి ఎన్-95 మాస్కును తయారు చేసినట్లు ఎడ్మండ్ తెలిపారు. దీని వల్ల వైరస్ మాస్కులోకి ప్రవేశించకుండా అక్కడే అడ్డుకుంటుందని, ఆ తర్వాత వైరస్‌ను చంపేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మాస్కును ధరించడం వల్ల వైరస్‌ను సమర్థవంతంగా నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ మాస్కును ధరించడానికి కంఫర్ట్ గా ఉంటుందని, శ్వాసకోశ సమస్య తలెత్తవని, ఇది పూర్తిగా సురక్షితమని ఎడ్మండ్ సూచించారు. త్వరలోనే ఈ మాస్కులు వాడుకలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కోవిడ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు