కరోనా మరణ మృదంగం.. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

కరోనా వల్ల దేశంలో తలెత్తిన పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చెసిన ఆయన.. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని కోరారు. అయితే ఆందోళన చెందవద్దని, ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, ప్రజలు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మోదీ అన్నారు. ఈ నెల 19 న […]

కరోనా మరణ  మృదంగం.. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 24, 2020 | 4:19 PM

కరోనా వల్ల దేశంలో తలెత్తిన పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చెసిన ఆయన.. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని కోరారు. అయితే ఆందోళన చెందవద్దని, ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, ప్రజలు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మోదీ అన్నారు. ఈ నెల 19 న మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. కరోనావంటి ముప్పును మనం ఎన్నడూ ఎదుర్కోలేదని, మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో సైతం అనేక దేశాలు ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ లో పలు ధనిక దేశాలకు కోవిడ్-19 ముప్పు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇండియాలో దీని తీవ్రత తక్కువగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..