AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై..’నిసర్గ’ తుపాను భయం.. 150 మంది కరోనా రోగుల తరలింపునకు ‘మహా’ నిర్ణయం

నిసర్గ తుపాను భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లుతోంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో  రోగుల రక్షణ, భద్రత మీద సర్కార్ దృష్టి పెట్టింది. ఈ  నేపథ్యంలో.. 150 మంది కరోనా రోగులను..

ముంబై..'నిసర్గ' తుపాను భయం.. 150 మంది కరోనా రోగుల తరలింపునకు 'మహా' నిర్ణయం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 1:07 PM

Share

నిసర్గ తుపాను భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లుతోంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో  రోగుల రక్షణ, భద్రత మీద సర్కార్ దృష్టి పెట్టింది. ఈ  నేపథ్యంలో.. 150 మంది కరోనా రోగులను వారి ఆసుపత్రుల నుంచి ఓర్లీ లోని కోవిడ్ కేంద్రానికి తరలించాలని నిర్ణయించింది. నిసర్గ తుపాను కారణంగా గంటకు 125 కి.మీ. వేగంతో పెనుగాలులు వీయవచ్ఛునని భారత వాతావరణ శాఖ హెచ్ఛరించినందున.. ప్రభుత్వం ఇందుకు సమాయత్తమైంది. భారీ వర్షం ముంచెత్తకుండా ఓర్లీలోని కోవిడ్ కేంద్రం వద్ద భారీ పిల్లర్లను, ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో వైట్ టెంట్లను కూడా నిర్మిస్తున్నారు. గంటకు వంద కి.మీ. వేగంతో వీచే గాలులను ఈ టెంట్లు తట్టుకోగలవని, అయితే అంతకు మించితే మాత్రం కొంత ముప్పు ఉండవచ్చునని ఇంజనీర్లు అంటున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం