AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాకు చెక్ పెట్టే రెండు శక్తివంతమైన టీకాలు ఇవే అంటున్న కేంద్రమంత్రి..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తర్వాత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్దన్‌ స్పందించారు. కరోనాను ఎదుర్కోవాలంటే.. రెండు శక్తివంతమైన టీకాలు ఉన్నాయని.. అవి ఒకటి లాక్‌డౌన్ అయితే రెండోది సోషల్ డిస్టెన్స్ అని చెప్పుకొచ్చారు. బెన్నెట్ట అంతర్జాతీయ యూనివర్శిటీ నిర్వహించిన గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ […]

కరోనాకు చెక్ పెట్టే రెండు శక్తివంతమైన టీకాలు ఇవే అంటున్న కేంద్రమంత్రి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 09, 2020 | 9:01 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తర్వాత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్దన్‌ స్పందించారు. కరోనాను ఎదుర్కోవాలంటే.. రెండు శక్తివంతమైన టీకాలు ఉన్నాయని.. అవి ఒకటి లాక్‌డౌన్ అయితే రెండోది సోషల్ డిస్టెన్స్ అని చెప్పుకొచ్చారు. బెన్నెట్ట అంతర్జాతీయ యూనివర్శిటీ నిర్వహించిన గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో.. కరోనాకు వ్యాక్సిన్ లేదని.. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్, లాక్‌డౌన్ రెండే విరుగుడన్నారు. ప్రభుత్వం చేస్తున్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని.. కరోనా కేసుల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశం చాలా బెటర్‌ అని డా. హర్షవర్ధన్ అన్నారు.

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?