AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ను కలవరపెడుతోన్న కరోనా.. లాక్‌డౌన్‌పై ఏం నిర్ణయం తీసుకుందంటే..?

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. పాకిస్థాన్‌లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. పాక్ ప్రభుత్వం కలవరపడుతోంది. ఇప్పటికి ఇంకా అనేకమంది కరోనా అనుమానితులకు టెస్టులు చేయాల్సి ఉంది. దీంతో పాక్‌ ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి.. కరోనా పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో 6 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా..వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా కేసులు […]

పాక్‌ను కలవరపెడుతోన్న కరోనా.. లాక్‌డౌన్‌పై ఏం నిర్ణయం తీసుకుందంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2020 | 7:45 PM

Share

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. పాకిస్థాన్‌లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. పాక్ ప్రభుత్వం కలవరపడుతోంది. ఇప్పటికి ఇంకా అనేకమంది కరోనా అనుమానితులకు టెస్టులు చేయాల్సి ఉంది. దీంతో పాక్‌ ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి.. కరోనా పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో 6 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా..వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఇమ్రాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడగించారు. దీంతో పాకిస్థాన్‌లో కూడా ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

ఇక పాకిస్థాన్‌లో 20 కోట్ల మందికి పైగా జనాభా ఉండగా.. ఇప్పటి వరకు డెబ్బైవేలకు పైగా కరోనా పరీక్షలు జరిపినట్లు పాకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో దాదపు ఆరువేల పాజిటివ్ కేసులు తేలగా.. మిగతావన్నీ నెగిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,280 మందికి కరోనా టెస్టులు జరిపినట్లు ప్రకటించింది. అయితే దేశంలో నమోదైన కేసులన్నీ.. పంజాబ్ ప్రావిన్స్‌, సింధ్ ప్రావిన్స్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే దేశ జనాభాలో ఎక్కువగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే ఉండటం.. ఇక్కడే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే