ఇస్రోలో కరోనా కలకలం..వెంటాడుతోన్న కోయంబేడు లింకులు

నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని సూళ్లూరుపేటలో కోయంబేడు లింకులు ఎక్కువగా బయటపడుతున్నాయి.

ఇస్రోలో కరోనా కలకలం..వెంటాడుతోన్న కోయంబేడు లింకులు
Follow us

|

Updated on: May 18, 2020 | 3:55 PM

ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రం కోయంబేడులో బయటపడ్డ కరోనా కేసుల లింకులు..ఏపీకి పాకుతున్నాయి. కోయంబేడు ఘటనతో అటు తమిళనాడు, ఇటు ఆంధప్రదేశ్‌ రాష్టాల్లో కరోనా కేసులు అమాంతంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లో కూడా కరోనా కలకలం రేగింది.

నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 కేసులు పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని సూళ్లూరుపేటలో కోయంబేడు లింక్ లు ఎక్కువగా బయటపడుతున్నాయి. తమిళనాడుకు చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 39 కి చేరుకుంది. ఇప్పుడు కోయంబేడు సెగలు ఇస్రోను వణికిస్తున్నాయి. కోవిడ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయే వరకు తాము జనరల్‌ డ్యూటీలు చేయలేమని షార్‌ ఉద్యోగులు అధికారులకు ఖరాఖండిగా చెబుతుండడం గమనార్హం. కొందరు ఉద్యోగులైతే ఇదే క్రమంలో సంస్థ రెండవ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగుల డిమాండ్‌ను ఆవెూదించినట్లు సమాచారం.

Latest Articles
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే