AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొంతు రామ్మోహన్ కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌..రిపోర్ట్స్‌…

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం మేయర్‌ డ్రైవర్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు జీహెఎంసీ సబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేయర్‌ బొంతు రావ్మెూహన్‌కు

బొంతు రామ్మోహన్ కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌..రిపోర్ట్స్‌...
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2020 | 6:21 PM

Share

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నగర వాసులను కరోనా వైరస్‌ వణికిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం మేయర్‌ డ్రైవర్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు జీహెఎంసీ సబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేయర్‌ బొంతు రావ్మెూహన్‌కు క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. తాజాగా మరోసారి కరోనా టెస్ట్ చేశారు. శ‌నివారం వ‌చ్చిన రిపోర్ట్స్‌లో రామ్మోహ‌న్ కు మ‌రోసారి క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. త‌న డ్రైవ‌ర్‌కు ఇటీవ‌ల క‌రోనా రావ‌డంతో రామ్మోహ‌న్ రెండోసారి కరోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.. ఈ ప‌రీక్ష‌ల్లోనూ ఆయ‌న‌కు క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇటీవ‌ల న‌గ‌రంలోని ఓ హోట‌ల్‌లో మేయ‌ర్ టీ తాగ‌గా, ఆ హోట‌ల్‌లో ప‌నిచేస్తున్న వ్య‌క్తికి క‌రోనా తేలింది. దీంతో ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ 100 నుంచి 175 దాకా కేసులు నవెూదవుతుండడంతో అందరిలోఆందోళన పెరుగుతోంది. తమ గల్లీలోనో, డివిజన్‌లోనో కరోనా వచ్చిందని తెలియగానే మరింత ఆందోళన చెందుతున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం