AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌ పోలీసులకు మరో టెన్షన్.. 55 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే  లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలను ఇది ఎటాక్ చేస్తోంది. తాజాగా ఇది పోలీసులను కూడా టెన్షన్ పెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఈ కరోనా మహమ్మారి పోలీసులను భయపెడుతోంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో 55 మందికి కరోనా […]

జమ్ముకశ్మీర్‌ పోలీసులకు మరో టెన్షన్.. 55 మందికి కరోనా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 11:35 AM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే  లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలను ఇది ఎటాక్ చేస్తోంది. తాజాగా ఇది పోలీసులను కూడా టెన్షన్ పెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఈ కరోనా మహమ్మారి పోలీసులను భయపెడుతోంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో 55 మందికి కరోనా సోకడంతో.. అక్కడి పోలీసులు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కశ్మీర్ డివిజన్‌లో 94 కేసులు నమోదవ్వగా.. జమ్మూ డివిజన్‌లో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ సోకింది. అంతేకాదు మరో ఐదుమంది వైద్యులకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో మొత్తం 1289 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ 5 ప్రభుత్వ యాప్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే..
ఈ 5 ప్రభుత్వ యాప్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే..
నా తండ్రి ఎవరో, ఎలా ఉంటారో నాకు తెలియదు..
నా తండ్రి ఎవరో, ఎలా ఉంటారో నాకు తెలియదు..
టాస్ అప్పుడే టీమిండియా ఓటమి తేలిపోయింది.. ఓడినా ఇంకా సిగ్గు..
టాస్ అప్పుడే టీమిండియా ఓటమి తేలిపోయింది.. ఓడినా ఇంకా సిగ్గు..
Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం..
Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం..
దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే
దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్