AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ రైల్వేలో పలు శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Railway Recruitment 2021: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని వివిధ...

Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ రైల్వేలో పలు శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Jobs
Shiva Prajapati
|

Updated on: Jun 06, 2021 | 6:11 PM

Share

Railway Recruitment 2021: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 8043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 1074 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 23వ తేదీలో దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం రూ. https://dfccil.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇక మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. సదరన్ రైల్వేలో 3,378 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

పెరంబూర్‌లోని క్యారేజ్ వర్క్స్‌లో 936, గోల్డెన్ రాక్ వర్క్‌షాప్‌లో 756, పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్‌లో 1,686 పోస్టులు ఉన్నాయి. వీటి దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముంబై కేంద్రంగా పని చేస్తున్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,591 అప్రెంటిసిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదవ తరగతి పాసై ఉండటంతో పాటు.. సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జూన్ 24 చివరి తేదీగా ప్రకటించారు.

Also read:

బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఏదీ …? గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన…. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆవేదన.. వివరించాలని చీఫ్ సెక్రటరీకి పిలుపు

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి