Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రానున్న మార్పులు ఇవే..
Telangana 10th Exams: కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉండగా వాటిని ఇప్పుడు 6 కుదిస్తూ ప్రకటన చేశారు. వీటితో పాటు మరికొన్ని కీలక మార్పులు చేశారు. అవేంటంటే..
Most Read Stories