AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు అలర్ట్‌.. ఈసారి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రానున్న మార్పులు ఇవే..

Telangana 10th Exams: కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉండగా వాటిని ఇప్పుడు 6 కుదిస్తూ ప్రకటన చేశారు. వీటితో పాటు మరికొన్ని కీలక మార్పులు చేశారు. అవేంటంటే..

Narender Vaitla
|

Updated on: Oct 12, 2021 | 2:34 PM

Share
కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని తగ్గించే క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని తగ్గించే క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

1 / 6
గతంలోలా 11 పరీక్షలు కాకుండా వచ్చే ఏడాది జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కేవలం 6 పరీక్షా పత్రాలు మాత్రమే ఉండనున్నాయి.

గతంలోలా 11 పరీక్షలు కాకుండా వచ్చే ఏడాది జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కేవలం 6 పరీక్షా పత్రాలు మాత్రమే ఉండనున్నాయి.

2 / 6
అంతేకాకుండా విద్యార్థుల వెసులుబాటు కోసం 1 నుంచి 10 తరగతుల పరీక్షలకు గతేడాది మాదిరిగానే 70 శాతం సిలబస్‌ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

అంతేకాకుండా విద్యార్థుల వెసులుబాటు కోసం 1 నుంచి 10 తరగతుల పరీక్షలకు గతేడాది మాదిరిగానే 70 శాతం సిలబస్‌ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

3 / 6
ఇక ఇప్పటి వరకు ఒక్కో పరీక్షా సమయం 2.45 గంటలు ఉండేది. దీనికి కారణం ఒక్కో పరీక్షకు రెండు ప్రశ్నాపత్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ప్రశ్నాపత్రం ఉండడం, 80 మార్కులకు నిర్వహిస్తుండడంతో పరీక్ష సమయాన్ని 3.15 గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇప్పటి వరకు ఒక్కో పరీక్షా సమయం 2.45 గంటలు ఉండేది. దీనికి కారణం ఒక్కో పరీక్షకు రెండు ప్రశ్నాపత్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ప్రశ్నాపత్రం ఉండడం, 80 మార్కులకు నిర్వహిస్తుండడంతో పరీక్ష సమయాన్ని 3.15 గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

4 / 6
మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా కలుపుతారు. అయితే గతంలో నాలుగు ఇంటర్నల్‌ పరీక్ష (ఎఫ్‌ఏ)లను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను రెండుకు తగ్గించారు. ఈ రెండింటిలో వచ్చిన సగటు మార్కులకు, 80 మార్కుల ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులను కలుపుతారు.

మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా కలుపుతారు. అయితే గతంలో నాలుగు ఇంటర్నల్‌ పరీక్ష (ఎఫ్‌ఏ)లను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను రెండుకు తగ్గించారు. ఈ రెండింటిలో వచ్చిన సగటు మార్కులకు, 80 మార్కుల ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులను కలుపుతారు.

5 / 6
గతేడాది వరకు భౌతికశాస్త్రానికి, జీవ శాస్త్రానికి వేర్వేరుగా పరీక్షలు జరిపేవారు కానీ ఈసారి ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. అయితే రెండు ప్రశ్నా పత్రాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నాపత్రానికి సంబంధించిన సమాధానాలను వేరు వేరు పేపర్‌లలో రాయాల్సి ఉంటుంది.

గతేడాది వరకు భౌతికశాస్త్రానికి, జీవ శాస్త్రానికి వేర్వేరుగా పరీక్షలు జరిపేవారు కానీ ఈసారి ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. అయితే రెండు ప్రశ్నా పత్రాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నాపత్రానికి సంబంధించిన సమాధానాలను వేరు వేరు పేపర్‌లలో రాయాల్సి ఉంటుంది.

6 / 6
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.