AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు రూ.5000

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..
Rythu Bandhu
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 11:43 AM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు రూ.5000 పెట్టుబడి మద్దతను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులను విడుదలను చేసింది. దాదాపు 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కానుంంది. అంటే… 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనుంది. అయితే ఇప్పుడు రైతులకు మరో శుభవార్త అందించింది తెలంగాణ పోస్టల్ శాఖ. ఇక పై పోస్టాఫీసులో కూడా రైతు బంధు డబ్బులు తీసుకున్న సౌలభ్యాన్ని కల్పించినట్లుగా తపాలా శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా.. రైతు బంధు డబ్బులను తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.794 తపాలా కార్యాలయాల్లో మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా శ్రీనివాస్ తెలిపారు.

అయితే ఈ రైతు బంధు డబ్బులను ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఏ బ్యాంక్ ఖాతా ఉన్న మైక్రో ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుతోపాటు .. ఆధార్ నంబర్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ కూడా తీసుకెళ్లాలని శ్రీనివాస్ తెలిపారు. మైక్రో ఏటీఎంలో ఫింగర్ ప్రింట్ వేయగానే రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఒక ఖాతా నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు. రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 1.73 లక్షల మంది రైతులకు రూ.169 కోట్ల రైతు బంధు డబ్బును అందచేసినట్లుగా తెలిపారు.

Also Read: ముంబై ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీపైనా అనుమానపు నీలి నీడలు

Salaar Movie: ‘సలార్’ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ప్రభాస్ సినిమాకు రూ.100 కోట్లకు పైగే..

Follow Us
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!