AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సమయ వేళల్లో మార్పు!

Janmabhoomi Express: రైల్వే శాఖ అప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ల ప్రయాణ సమయ వేళలను మార్చింది. కొత్తగా మార్చిన సమయ వేళలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి..

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సమయ వేళల్లో మార్పు!
Subhash Goud
|

Updated on: Dec 13, 2025 | 7:58 AM

Share

Janmabhoomi Express: సాధారణంగా సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే రైల్వే శాఖ అప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ల ప్రయాణ సమయ వేళలను మార్చింది. కొత్తగా మార్చిన సమయ వేళలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జోన్‌ సీపీఆర్వో శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: LPG Gas: గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.300లకే గ్యాస్‌ సిలిండర్‌.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఏయే సమయానికి బయలుదేరుతుంది?

విశాఖపట్నం-లింగంపల్లి (12806) ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖలో ఉదయం 6.20 గంటలకు బయలుదేరి, లింగంపల్లికి రాత్రి 7.15 గటలకు చేరుకుంటుంది. ఇక లింగంపల్లి-విశాఖ(12805) రైలు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి విశాఖకు రాత్రి 7.50 గంటలకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: ఇంకా ఎంత పెరుగుతుందో..? తులంపై రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర

అలాగే సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్‌ నుంచి అనకాపల్లికి జనవరి నెలలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే హైదరాబాద్‌ – గోరక్‌పూర్‌కు కూడా పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే మచిలిపట్నం-అజ్మీర్‌కు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వారపు రైళ్లను పొడిగించారు. సికింద్రాబాద్‌-అనకాపల్లి (నం.07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే అనకాపల్లి-సికింద్రాబాద్‌(నం.07042) రైలు జనవరి 5, 12, 19న తేదీల్లో, అలాగే హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌(నం.07075) ట్రైన్‌ జనవరి 9, 16, 23 తేదీల్లో ఉందుబాటులో ఉంటాయి. అలాగే గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌(07076) రైలు జనవరి 11 18, 25 తేదీల్లో బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇది కూడా చదవండి: Ozempic: డయాబెటిస్‌ వారికి శుభవార్త.. నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది.. ఉపయోగమేంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ సమయ వేళల్లో మార్పు
రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ సమయ వేళల్లో మార్పు
మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే
మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే
హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా?
హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా?
కండోమ్ లేకుండా శృంగారంతో జైలుకు.. ఆ 'ఆటగాడు' ఎవరంటే?
కండోమ్ లేకుండా శృంగారంతో జైలుకు.. ఆ 'ఆటగాడు' ఎవరంటే?
అర్ధరాత్రి ఆకలి అవుతుందా.. మీరు చేసే ఈ తప్పులే కారణమని తెలుసా..?
అర్ధరాత్రి ఆకలి అవుతుందా.. మీరు చేసే ఈ తప్పులే కారణమని తెలుసా..?
హైదరాబాద్‌కి మెస్సీ ఫీవర్‌.. ఫొటో దిగాలంటే రూ. 10 లక్షల టికెట్‌..
హైదరాబాద్‌కి మెస్సీ ఫీవర్‌.. ఫొటో దిగాలంటే రూ. 10 లక్షల టికెట్‌..
శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్..
శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్..
14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు రెడీ
14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు రెడీ
డయాబెటిస్‌ వారికి శుభవార్త.. నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది!
డయాబెటిస్‌ వారికి శుభవార్త.. నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది!
మీ దంతాలు తెల్లటి ముత్యాల్లా మెరవాలంటే..ఈ 3 పదార్థాలు ఉంటే చాలు
మీ దంతాలు తెల్లటి ముత్యాల్లా మెరవాలంటే..ఈ 3 పదార్థాలు ఉంటే చాలు