Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: ఆ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. దీపావళి గిఫ్ట్‌ ప్రకటించిన మోదీ సర్కార్..

కేంద్ర ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ బొనాంజా గిఫ్ట్ అందించింది. నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్హాక్ బోనస్)ను కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఈ పెద్ద కానుక అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 సంవత్సరానికి బోనస్‌గా రూ.7,000ను అందిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గరిష్ట పరిమితిని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ బీ, గ్రూప్ సీల్లోకి వచ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కూడా బోనస్ అందించింది

Good News: ఆ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. దీపావళి గిఫ్ట్‌ ప్రకటించిన మోదీ సర్కార్..
Money
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 18, 2023 | 2:34 PM

కేంద్ర ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ బొనాంజా గిఫ్ట్ అందించింది. నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్హాక్ బోనస్)ను కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఈ పెద్ద కానుక అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 సంవత్సరానికి బోనస్‌గా రూ.7,000ను అందిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గరిష్ట పరిమితిని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ బీ, గ్రూప్ సీల్లోకి వచ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కూడా బోనస్ అందించింది మోదీ కెబినెట్. ఇది కాకుండా, కేంద్ర పారామిలిటరీ బలగాలు, సాయుధ దళాల ఉద్యోగులకు అడహాక్ బోనస్ ప్రయోజనం కూడా ఇవ్వనుంది. ఈ బోనస్‌లో భాగంగా 30 రోజుల జీతంతో సమానంగా డబ్బు అందిస్తోంది.

ఆఫీస్ ఆర్డర్‌లో సమాచారం షేర్ చేశారు

గ్రూప్‌లోని కేంద్రాలకు 30 రోజుల జీతంతో సమానమైన బోనస్ ఇస్తున్నట్లుగా చెప్పింది. ఇది గ్రూప్ సి ఉద్యోగులకు కూడా  అందిస్తోంది. గ్రూప్ బికి చెందిన అన్ని నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు, ఉత్పాదకతతో అనుసంధానించబడిన బోనస్ పథకం పరిధిలోకి రాని వారు కూడా ప్రయోజనం పొందుతారు.

ఈ బహుమతిని బోనస్‌తో పొందవచ్చు

ఒకవైపు దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగుల దీపావళిని మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు ఈరోజు బుధవారం ప్రభుత్వం నుంచి మరో భారీ ప్రకటన వెలువడింది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ పెంపు) పెంపుపై ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఈసారి కేంద్ర ఉద్యోగుల డీఏలో 4 శాతం వరకు పెంచింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!