Bank Offers : పొదుపు చేయాలను కుంటున్నారా? ఈ బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రెండింతలు వస్తుంది..

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అన్నీ రంగాలపైనా పడుతుంది. ఇక ఈ యుద్ధం కారణంగా సామాన్యుల ఆదాయం పై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

Bank Offers : పొదుపు చేయాలను కుంటున్నారా? ఈ బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రెండింతలు వస్తుంది..
Bank
Follow us

|

Updated on: Mar 04, 2022 | 7:04 PM

Bank Offers : రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అన్నీ రంగాలపైనా పడుతుంది. ఇక ఈ యుద్ధం కారణంగా సామాన్యుల ఆదాయం పై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతాలలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు పొదుపు ఖాతాలలోని డిపాజిట్ల నుండి వడ్డీ ఆదాయాన్ని కూడా పొందుతారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. ఈ పరిణామాల మధ్య  బ్యాంక్ బజార్ సర్వే ప్రకారం.. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.  కొత్త రిటైల్ కస్టమర్లను పొందేందుకు ప్రముఖ ప్రైవేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులకు సంబంధించిన పూర్తివివరాలు, వాటి బ్రాంచ్ లకు సంబంధించిన వివరాలు, అలాగే ATM సేవల గురించి తెలుసుకోవాలి. పొదుపు ఖాతాలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందించే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,000 నుండి రూ. 5,000 ఉండాలి. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అదేవిధంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ.2,500 నుండి రూ.10,000 ఉండాలి. ఇక DCB బ్యాంక్ పొదుపు ఖాతాలపై 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రైవేట్ బ్యాంకులలో, ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. మినిమమ్  రూ.2,500 నుంచి రూ.5,000 బ్యాలెన్స్ మన అకౌంట్ లో ఉండాలి. అలాగే ఆర్‌బిఎల్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,500 నుండి రూ. 5,000 ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ బజార్ ఫిబ్రవరి 16, 2022 నాటికి ఈ డేటాను సేకరించింది. సాధారణ పొదుపు ఖాతా కోసం మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా మాత్రమే దీనికోసం పరిగణిస్తారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Cooking Oil: సౌత్ ఇండియన్స్ ఆయిల్ ఎంత వాడతారు.. ధరల పెరుగుదలలో వార్ ఎఫేక్ట్ ఎంత.. పూర్తి వివరాలు..

LIC IPO Alert: ఎల్ఐసీ ఐపీవో వాయిదా.. మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. ప్రభుత్వ వర్గాల మాటేంటి..

EV Charging Station: అక్కడ 121 కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టొచ్చు..! దాని స్పెషాలిటీలు మీ కోసం..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు