Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 12 శాతం వరకు డీఏ ప్రయోజనం..

Govt Employees: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి దీపావళి కానుకను అందించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ 6వ వేతన సంఘం సిఫార్సులు,

Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 12 శాతం వరకు డీఏ ప్రయోజనం..
Money
Follow us

|

Updated on: Nov 03, 2021 | 5:26 PM

Govt Employees: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి దీపావళి కానుకను అందించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ 6వ వేతన సంఘం సిఫార్సులు, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల 5వ వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుదల జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆరవ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 7 శాతం పెంచారు. అదే సమయంలో ఐదవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా CAB ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 12 శాతం పెంచారు.

పెంపు ఎప్పుడు అమలులోకి వస్తుంది ఈ పెంపుదల జూలై 15, 2021 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరవ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ వేతనంలో 189 శాతం నుంచి 196 శాతానికి పెంచారు. ఐదవ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతభత్యాల ఉద్యోగుల డీఏను 356 శాతం నుంచి 368 శాతానికి పెంచారు.

మూడు విడతల్లో ఇంక్రిమెంటల్ అలవెన్స్ ముఖ్యంగా మార్చి 2020లో కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం జనవరి 1, 2020, జూలై 1, 2020, జనవరి 1, 2021 వరకు అయిపోయిన ద్రవ్యోల్బణ భత్యం ( inflation allowance) ఆపివేసింది. జనవరి 1, 2020, జూన్ 30, 2021 మధ్య 17 శాతం DA, DR కొనసాగించాలనే నిర్ణయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్ణయం తీసుకున్నారు.

1 జూలై 2021 నుంచి మూడు వాయిదాలలో ఇంక్రిమెంటల్ అలవెన్స్‌ని కలపడం ద్వారా ఈ ప్రయోజనం లభిస్తుంది. అందుకే ఇప్పుడు ద్రవ్యోల్బణం భత్యం, సాయం ( inflation allowance and aid combined) కలిపి 11 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. ఇందులో 1 జనవరి 2020 నుంచి 3 శాతం, జూలై 1, 2020 నుంచి 4 శాతం, 1 జనవరి 2021 నుంచి 4 శాతం పెరుగుదల ఉంది. ఆ విధంగా మొత్తం పెరుగుదల 11 శాతంగా ఉంది.

HRA కూడా 27% పెరిగింది ద్రవ్యోల్బణ భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గృహాల భత్యం (హెచ్‌ఆర్‌ఏ)ని కూడా 27 శాతం పెంచింది. వాస్తవానికి ద్రవ్యోల్బణం భత్యం 25 శాతానికి మించి ఉన్నప్పుడు గృహ భత్యాన్ని సవరిస్తామని పేర్కొంటూ వ్యయ విభాగం జూలై 7, 2017న ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి ద్రవ్యోల్బణం భత్యం 28 శాతానికి పెరిగింది కాబట్టి గృహ భత్యం కూడా సవరించారు.

PM Kisan: పీఎం కిసాన్‌ పథకంలో భార్యాభర్తలిద్దరికి డబ్బులు వస్తాయా..! అసలు నిజాలు తెలుసుకోండి..

Diwali 2021: బాణాసంచా ఉత్పత్తిలో రెండో స్థానంలో భారత్.. అత్యధికంగా ఈ నగరంలోనే తయారు చేస్తారు..

Indian Railways: సినీ నిర్మాతలకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..