AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Rules: జీఎస్టీ నిబంధనలలో కేంద్రం కీలక మార్పు.. ఆగస్టు 1 నుంచి అమలు

జీఎస్టీ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి బిజినెస్-టూ-బిజినెస్(బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్‌వాయిస్‌ని రూపొందించాల్సి ఉంటుంది..

GST Rules: జీఎస్టీ నిబంధనలలో కేంద్రం కీలక మార్పు.. ఆగస్టు 1 నుంచి అమలు
Gst
Subhash Goud
|

Updated on: May 11, 2023 | 8:49 PM

Share

జీఎస్టీ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి బిజినెస్-టూ-బిజినెస్(బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్‌వాయిస్‌ని రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ నిబంధన అమల్లో ఉంది. కేంద్రం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ద్వారా ఈ-ఇన్‌వాయిస్ నమోదు పరిమితిని తగ్గింది.

మే 10న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బి2బి లావాదేవీల కోసం ఇ-ఇన్‌వాయిస్‌ల జారీ పరిమితిని మునుపటితో పోలిస్తే తగ్గించారు. గతంలో ఈ పరిమితి రూ.10 కోట్లు కాగా, ఇప్పుడు రూ.5 కోట్లకు తగ్గించారు. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ ప్రకటనతో ఇ-ఇన్‌వాయిసింగ్ కింద మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఇ) కవరేజీ పెరుగుతుందని, ఇ-ఇన్‌వాయిసింగ్‌ను అమలు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా లీడర్, పరోక్ష పన్నుల భాగస్వామి మహేష్ జైసింగ్ తెలిపారు.

ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ మాట్లాడుతూ.. ఇ-ఇన్‌వాయిస్‌ని దశలవారీగా అమలు చేయడం వల్ల అడ్డంకులు తగ్గాయని, మెరుగైన సమ్మతి, రాబడి పెరిగింది. రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీలకు ఈ-ఇన్‌వాయిసింగ్‌ను మొదట అమలు చేశారు. అలాగే మూడేళ్లలో ఈ పరిమితిని ఇప్పుడు రూ.5 కోట్లకు తగ్గించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే