AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నాలుగు నగరాలు మునిగిపోనున్నాయా ? ఎందుకంటే…

ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని నిజం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావణానికి జరుగుతున్న ప్రమాదం మనల్ని ప్రకృతి విపత్తులకు గురిచేస్తూనే ఉంది. దీనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే కరిగిపోతున్న హిమాలయపర్వతాలో సముద్ర నీటిమట్టం క్రమంగా పెరిగి పరిస్థితి రానుందని ఐక్యరాజ్య సమితి నియమించిన వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ( ఐపీసీసీ) ఒక నివేదికలో హెచ్చరించింది. మన దేశంలో ఉన్న పలు సముద్రమట్టాలు పెరిగే అవకాశాలున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా […]

ఆ నాలుగు నగరాలు మునిగిపోనున్నాయా ? ఎందుకంటే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 27, 2019 | 4:48 AM

Share

ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని నిజం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావణానికి జరుగుతున్న ప్రమాదం మనల్ని ప్రకృతి విపత్తులకు గురిచేస్తూనే ఉంది. దీనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే కరిగిపోతున్న హిమాలయపర్వతాలో సముద్ర నీటిమట్టం క్రమంగా పెరిగి పరిస్థితి రానుందని ఐక్యరాజ్య సమితి నియమించిన వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ( ఐపీసీసీ) ఒక నివేదికలో హెచ్చరించింది.

మన దేశంలో ఉన్న పలు సముద్రమట్టాలు పెరిగే అవకాశాలున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా కోల్‌కతా, ముంబై, సూరత్, చెన్నై నగరాలకు సముద్రజలాలు ముంపు సమస్య రానుంది. హిమాలయాల్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో మంచు పర్వతాలు కరిగిపోవడం దీనికి కారణం. ఒక వైపు మంచు పర్వతాలు కరిగిపోవడంతో సముద్ర మట్టం పెరుగుతుంది. అలాగే ఉత్తరాది ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశాలున్నాయట. హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ముంచుపై భూతాపం పడినందున సముద్ర జలాల మట్టం కూడా పెరుగుతుంది.

దీనితోపాటు తుపాన్ల ప్రభావం కూడా అధికంగా ఉండటం వల్ల భారీ వర్షాలుతో ప్రకృతి మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్తితికి దారితీస్తుందనిఐపీసీసీ నివేదిక వెల్లడించింది. కేవలం మన భారత్‌లోని నాలుగు నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 45 నగరాల్లో సముద్రజలాల నీటిమట్టం గణనీయంగా పెరగుతుందని పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే మన భూభాగంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, మాల్దీవులు ప్రజలు జీవించడానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవంటూ ఆ నివేదికలో వెల్లడించారు. పర్యావరణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా .. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం, స్వార్ధ పూరితంగా ఆలోచించడంతోనే ఇటువంటి ఉపద్రవాలు సంభవిస్తాయని కూడా నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..