AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ట్రేసింగ్ : స‌గం ర్యాపిడ్ కిట్ల ద్వారానే

భారతదేశంలో నిర్వహించిన మొత్తం వివిధ రకాల కోవిడ్ -19 పరీక్షలు ఆదివారం 2 కోట్ల మార్కును దాటాయి. యాంటిజెన్ కిట్లు ఉప‌యోగిస్తుండ‌టంతో ప‌రీక్ష‌లు వేగం భారీగా పెరిగింది.

క‌రోనా ట్రేసింగ్ : స‌గం ర్యాపిడ్ కిట్ల ద్వారానే
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2020 | 11:24 PM

Share

Corona Tests In India : భారతదేశంలో నిర్వహించిన మొత్తం వివిధ రకాల కోవిడ్ -19 పరీక్షలు ఆదివారం 2 కోట్ల మార్కును దాటాయి. యాంటిజెన్ కిట్లు ఉప‌యోగిస్తుండ‌టంతో ప‌రీక్ష‌లు వేగం భారీగా పెరిగింది. వ్యాధి నిర్దార‌ణ కూడా సుల‌భ‌త‌రంగా మారింది. వ్యాధి గ్ర‌స్తుల‌ను వేగంగా గుర్తించ‌డానికి, వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల‌లో త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోడానికి, కాంటాక్ట్ కేసులు త‌గ్గించ‌డానికి యాంటిజెన్ కిట్లు బాగా ఉప‌యోగ‌పడుతున్నాయి. కాగా యాంటిజెన్ కిట్ల ద్వారా చేసిన టెస్టుల విష‌యంలో  కొన్ని ఫ‌లితాల త‌ప్పుల‌పై ఐసీఎమ్ఆర్ ఇప్పుడు ఫోక‌స్ పెట్టింది. కాగా నెల‌లో రోజువారి కోవిడ్-19 టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అందునా జూలై చివరి నాటికి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ వాడ‌క 40 నుంచి 45% పెరిగింది. జూలై మొదటి వారంలో రోజుకు యావ‌రేజ్ గా 2,40,620 టెస్టులు చేయ‌గా.. జూలై చివరి వారంలో ఆ సంఖ్య‌ 4,68,263 కు పెరిగింది. జులై చివ‌రి వారంలో 5 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించిన రోజులు ఉన్నాయి. జూలై 30 న 24 గంటల్లో ఏకంగా 6.43 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో 45.68% ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా చేసిన‌వే ఉన్నాయి.

కాగా ఐసీఎంఆర్ శాస్త్రీయ ప‌ద్ద‌తుల ద్వారా వేగవంతమైన యాంటిజెన్ పరీక్ష యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేస్తుంది. అనుమానం వ‌స్తే ఎప్ప‌టిక‌ప్పుడు ఫ‌లితాల‌ను క్రాస్ చెక్ చేస్తోంది. వ్యాధి సింట‌మ్స్ ఉన్న‌ప్ప‌టికీ నెగ‌టివ్ అని ఎక్కువ‌గా కేసుల విష‌యంలో వ‌స్తే…ఈ టెస్టింగ్ విధానాన్ని విశ్లేషించే అవ‌కాశాలు ఉన్నాయి.

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్

Follow Us
కర్నూల్‌లో జోరుగా IPL బెట్టింగ్.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం!
కర్నూల్‌లో జోరుగా IPL బెట్టింగ్.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం!
నేటి నుంచి ధనయోగం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా మరి!
నేటి నుంచి ధనయోగం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా మరి!
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?