AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ ఆర్మీకి భారత ఆర్మీ హెచ్చరిక

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీని భారత ఆర్మీ హెచ్చరించింది. బోర్డర్‌లో కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని హెచ్చరించినట్టు భారత ఆర్మీ మీడియాకు వెల్లడించింది. సరిహద్దులో పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దీంతో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుని తొలి చర్యగా హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వైమానిక దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆర్మీ సరిహద్దులో బరితెగిస్తోంది. ఎప్పటికప్పుడు మన […]

పాక్ ఆర్మీకి భారత ఆర్మీ హెచ్చరిక
Vijay K
|

Updated on: Mar 07, 2019 | 7:34 AM

Share

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీని భారత ఆర్మీ హెచ్చరించింది. బోర్డర్‌లో కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని హెచ్చరించినట్టు భారత ఆర్మీ మీడియాకు వెల్లడించింది. సరిహద్దులో పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.

దీంతో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుని తొలి చర్యగా హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వైమానిక దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆర్మీ సరిహద్దులో బరితెగిస్తోంది. ఎప్పటికప్పుడు మన సైన్యం పాక్ కవ్వింపులను తిప్పికొడుతూనే ఉంది.

Follow Us