AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటితో ముగియనున్న నుమాయిష్ -2019

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేటితో ముగియనుంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ ఏడాది 53 రోజుల పాటు సాగింది. గతనెల అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ సారి తొమ్మిది రోజులు అదనంగా నిర్వహించారు.

నేటితో ముగియనున్న నుమాయిష్ -2019
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2019 | 7:40 AM

Share

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేటితో ముగియనుంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ ఏడాది 53 రోజుల పాటు సాగింది. గతనెల అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ సారి తొమ్మిది రోజులు అదనంగా నిర్వహించారు.