ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఏం చెబుతోంది ?
ఎన్నికల ఫలితాలు ముంచుకొస్తున్న వేళ.. ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 12 నుంచి 21 వ తేదీ వరకు గుర్తించిన..అత్యంత ప్రధానమైన 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 1200 మంది ఓటర్లను ప్రశ్నించారు. ఈ సర్వేలో తేలిన అంశాలు ఇలా ఉన్నాయి. అసెంబ్లీకి సంబంధించి ఎన్ని సీట్లు ? టీడీపీ–100+10 వైసీపీ–72+07 ఇతరులు–03+2 పార్లమెంటుకు సంబంధించి.. టీడీపీ–15+02 వైసీపీ–10+2 ఇతరులు–0-1 ఇక ఓటింగ్ […]
ఎన్నికల ఫలితాలు ముంచుకొస్తున్న వేళ.. ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 12 నుంచి 21 వ తేదీ వరకు గుర్తించిన..అత్యంత ప్రధానమైన 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 1200 మంది ఓటర్లను ప్రశ్నించారు. ఈ సర్వేలో తేలిన అంశాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీకి సంబంధించి ఎన్ని సీట్లు ?
టీడీపీ–100+10
వైసీపీ–72+07
ఇతరులు–03+2
పార్లమెంటుకు సంబంధించి..
టీడీపీ–15+02
వైసీపీ–10+2
ఇతరులు–0-1
ఇక ఓటింగ్ శాతానికి వస్తే..(అసెంబ్లీ)
టీడీపీ–43 నుంచి 45 శాతం
వైసీపీ–40 నుంచి 42 శాతం
జనసేన–10-12 శాతం
ఓటింగ్ శాతం (పార్లమెంట్)
టీడీపీ–43-45 శాతం
వైసీపీ–40.5-42.5 శాతం
జనసేన–10-12 శాతం
మహిళా ఓటర్లలో చాలామంది టీడీపీకి జై కొత్తగా,,పురుష ఓటర్లు తమ మద్దతు వైసీపీకేనని ప్రకటించారు. యువత జనశక్తి వైపు మొగ్గు చూపింది. ఓటర్లలో అనేకమంది ప్రభుత్వ అనుకూల వైఖరి చూపగా.. అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల తీరును వ్యతిరేకించారు. ఇలాగే కొంతమంది ఓటర్లు వైసీపీకి అనుక్కోల గళం వినిపిస్తే,, మరికొంతమంది ‘ మౌనం ‘గా టీడీపీకే తమ సపోర్ట్ అని చెప్పకనే చెప్పారు.