నాంపల్లిలో కరోనా అనుమానితుడు.. నగరంలో టెన్షన్ టెన్షన్..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు పెరిగింది. దీంతో అందరిలోనూ భయం పెరుగుతోంది.

నాంపల్లిలో కరోనా అనుమానితుడు.. నగరంలో టెన్షన్ టెన్షన్..!
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 10:39 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు పెరిగింది. దీంతో అందరిలోనూ భయం పెరుగుతోంది. బయటకు వెళ్లేందుకు కూడా జనాలు భయపడుతున్నారు. కాగా హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ కరోనా అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మంగళహాట్‌కి చెందిన వ్యక్తి నైజీరియా, లాగోస్ నుంచి అబుదాబీ మీదుగా ఫ్లైట్‌లో ముంబయికి వచ్చాడు. ఈ ఉదయం అతడు ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ వ్యక్తి చేతిపూ ఉన్న హోమ్‌ క్వారంటైన్‌ స్టాంప్‌తో పోలీసులు అతడిని గుర్తించారు. వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కరోనాపై పోరాటం కోసం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపును ప్రజలందరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..