AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షీలా మ‌ృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు ఏపీ సీఎం జగన్. షీలా మృతిపై ఆయన ట్వీట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని జగన్ ట్వీట్ చేశారు. కడవరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. Deeply […]

షీలా మ‌ృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jul 21, 2019 | 9:37 AM

Share

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు ఏపీ సీఎం జగన్. షీలా మృతిపై ఆయన ట్వీట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని జగన్ ట్వీట్ చేశారు. కడవరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌బోధ్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.