బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం.. 69మంది సజీవ దహనం
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఢాకాలోని చాక్బజార్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలింది. అయితే అదే అపార్ట్మెంట్లో కెమికల్ వేర్హౌస్లు ఉండటంతో మంటలు చెలరేగి.. సుమారు 69 మంది సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఢాకాలోని చాక్బజార్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలింది. అయితే అదే అపార్ట్మెంట్లో కెమికల్ వేర్హౌస్లు ఉండటంతో మంటలు చెలరేగి.. సుమారు 69 మంది సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.