తెలుగు యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జెర్నలిజం (ఎం.సీ.జే)చేస్తూ 2008 లో లోకల్ న్యూస్ ఛానెల్ IN Digital ఛానల్ లో రిపోర్టర్ గా చేరాను..
2010 మే లో కొత్తగా ప్రారంభం అయిన రాజ్ న్యూస్ (Tnews)లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను..
2024 మార్చ్ వరకు 14 సంవత్సరాల పాటు Tnews లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను.
2024 ఏప్రిల్ లో Tv9 లో చేరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను
Telangana: బిడ్డ లగ్గం కూడా చేయలేకుంటినే.. ఆవేదనతో తండ్రి ఆత్మహత్య..
అతనికి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమార్తెకు ఉన్న పొలం అమ్మి పెళ్లి చేశాడు.. పెళ్లిడుకొచ్చిన మరో కూతురు ఉంది.. దీంతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.. చిన్న కుమార్తెకు పెళ్లి చేయలేకపోతున్నాననే బాధతో కుమిలిపోయాడు.. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు..
- Diwakar P
- Updated on: Nov 20, 2025
- 1:09 pm
Telangana: వర్త్ వర్మ వర్త్.! రూ. 10 వేలకే రూ. 30 లక్షల భూమి.. ఈ రైతు ఐడియా చూస్తే
భూముల ధరలు తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ కుదేలు అవ్వడంతో.. ఓ రైతు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఆ నిర్ణయంతో ఆసక్తి కనబరిచిన వారికి పోతే రూ. 10 వేలు.. వస్తే రూ. 30 లక్షల భూమి వస్తుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Diwakar P
- Updated on: Nov 17, 2025
- 6:39 pm
Telangana: అలా నమ్మేశావ్ ఏంటి బ్రో.! రాగి చెంబు చూపించి.. చివరికి చిప్ప చేతిలో పెట్టారుగా
రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి ఒక వ్యక్తి వద్ద 75 లక్షలు దండుకుని పరారయ్యారు కేటుగాళ్లు. చెంబు చూపించి కనబడకుండా పోవడంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ మోసం నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
- Diwakar P
- Updated on: Nov 12, 2025
- 11:56 am
Telangana: రెండు రోజుల్లో పెళ్లి.. సడెన్గా కనిపించకుండా పోయిన పెళ్లికొడుకు.. కట్ చేస్తే గుట్టపై..
మరో రెండు రోజుల్లో పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు బిజీబిజీగా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. చివరకు ఏం జరిగింది..? అసలు పెళ్లి కొడుకు ఏమయ్యాడు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Diwakar P
- Updated on: Nov 12, 2025
- 10:27 am
Watch: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. శవాలపై చిల్లరేరుకోవడం అంటే ఇదేనేమో.. గుండె నొప్పితో హాస్పిటల్కు వెళ్లగా..
నిజామాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందతూ మృతి చెందింది. అయితే వృద్దురాలి చనిపోయందనే బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే.. అదేటంటే ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైందని అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాకయ్యారు.
- Diwakar P
- Updated on: Nov 11, 2025
- 3:31 pm
తల్లి ప్రేమ అంటే ఇదేనేమో.. కళ్ల ముందే చనిపోయిన లేగ దూడ.. తల్లడిల్లిన తల్లి ప్రాణం!
రేబిస్ వ్యాధితో లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మృతితో తల్లి ఆవు తల్లడిల్లింది. మృతి చెందిన దూడను ఎడ్ల బండిలో తరలిస్తుండగా.. తల్లి ఆవుతో పాటు మిగిలిన గోవులు సైతం పరుగులు పెట్టాయి. తల్లి ప్రేమను చాటిచెప్పిన మూగజీవాలను చూసిన జనం కళ్లు చెమ్మగిల్లాయి. తల్లి అవుతోపాటు తోటి గోవులు స్మశాన వాటికకు వెళ్లడం గమనార్హం.
- Diwakar P
- Updated on: Nov 3, 2025
- 10:24 am
తీసుకున్న అప్పు వెంటనే తిరిగి ఇచ్చిన వ్యక్తి.. అనుమానంతో నోట్లు చెక్ చేయగా..!
తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం రేపుతోంది. గతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా ఫేక్ కరెన్సీ వ్యవహారం గుట్టురట్టు కాగా.. తాజాగా కామారెడ్డి జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. నకిలీ నోట్లతో ఆందోళన చెందుతున్నారు స్థానిక ప్రజలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి, అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.
- Diwakar P
- Updated on: Nov 3, 2025
- 8:39 am
Nizamabad: ఆ ఇల్లాలి ఆలోచన భర్త ప్రాణాన్ని నిలబెట్టింది.. కుటుంబాన్ని కాపాడింది..
ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న భర్త ప్రాణాలను వినూత్న ఆలోచనతో కాపాడుకుంది ఆ ఇల్లాలు. తమ సమస్యనే పరిష్కార మార్గంగా మలుచుకుంది. రోడ్డున పడబోయే తన కుటుంబాన్ని తిరిగి గౌరవప్రదంగా బతికేలా చేసింది. ఆమె చేసిన వినూత్న ఆలోచనకు గ్రామస్థులు, బంధు మిత్రులు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు..ఇంతకీ ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏమిటి..ఆ ఇల్లాలు వేసిన ఐడియా ఏమిటి..?
- Diwakar P
- Updated on: Oct 29, 2025
- 2:47 pm
Telangana: భార్య కాపురానికి రావట్లేదని సంచలన నిర్ణయం.. భర్త ఏం చేశాడో తెలిస్తే..
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఏడాది నుంచి భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జీవన్ రెడ్డి.. డ్యూటీకి వెళ్తునాని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మొరాయిపల్లి గ్రామ సమీపంలో అతని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Diwakar P
- Updated on: Oct 27, 2025
- 10:19 pm
Telangana: ఏళ్లనాటి ఆచారం.. ఆ జిల్లాలో ఆలస్యంగా బతుకమ్మ పండగ.. ప్రత్యేకంగా వారికోసమేనట
సాధారణంగా దసరా పండగ పదిరోజులు జరుగుతుంది. పండగకు పదిరోజుల ముందు నుంచే ప్రజలు గ్రామాల్లో బతుకమ్మలను ఏర్పాటు చేసి ఆట పాటలు ఆడుతారు. కానీ తెలంగాణలోని జామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో మాత్రం ఈ దసరా పండగను ఇందుకు భిన్నంగా పండగ పూర్తైన ఐదు రోజులకు జరుపుకుంటారు. ఇంతకు వీళ్లు బతుకుమ్మ పండగను ఇలా ఆలస్యంగా ఎందుకు చేసుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Diwakar P
- Updated on: Oct 4, 2025
- 8:55 pm
వెలుగులోకి సైబర్ మోసాల్లో కొత్త కోణాలు.. విషయం తెలిసి విస్తుపోయిన పోలీసులు
సైబర్ మోసాల్లో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రూటు మారుస్తూ.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి కోట్లు కొల్లగొట్టారు. క్రిప్టో కరెన్సీ, ఫిక్సడ్ డిపాజిట్లు, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వంటి పేర్లతో పలువురి నుంచి రూ. 15 కోట్లు సేకరించారు.
- Diwakar P
- Updated on: Sep 27, 2025
- 7:31 pm
నన్ను చంపద్దురా నాన్న అని వేడుకున్నా చలించని కొడుకు.. తల్లిని నదిలోకి తోసేసి..
చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాపాడిన తల్లి అతనికి భారంగా మారింది..జీవిత చమరంకం లో ఆపసోపాలు పడుతున్న ఆ తల్లికి అండగా నిలవాల్సిన కొడుకే కసాయిగా మారాడు..సపర్యాలు చేయాల్సి వస్తుంది అని ,జన్మను ఇచ్చిన తల్లిని కడతేర్చాడు..ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని చెప్పడంతో ఆశతో అతనితో వెళ్లిన అమ్మను మంజీరా నదిలో తోసేసి చేతులు దులుపుకున్నాడు..వద్దురా నాన్న అని ఆ తల్లి ఎంత వేడుకున్నా ఆ కసాయి మనసు కరగలేదు..మంజీర లో శవం అయి తేలడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Diwakar P
- Updated on: Sep 15, 2025
- 1:51 pm