తెలుగు యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జెర్నలిజం (ఎం.సీ.జే)చేస్తూ 2008 లో లోకల్ న్యూస్ ఛానెల్ IN Digital ఛానల్ లో రిపోర్టర్ గా చేరాను..
2010 మే లో కొత్తగా ప్రారంభం అయిన రాజ్ న్యూస్ (Tnews)లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను..
2024 మార్చ్ వరకు 14 సంవత్సరాల పాటు Tnews లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను.
2024 ఏప్రిల్ లో Tv9 లో చేరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను
Viral: ఇలా అయితే డైరెక్టుగా యమపురికే.. యమధర్మరాజులా మారిన పోలీస్.. వీడియో చూశారా…
రోడ్డూ ప్రమాదాల నివారణకు పోలీసులు రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, రీల్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. రోడ్ల ప్రమాదాల నివారణకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐ మరింత వినూత్నంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కార్యక్రమం చేపట్టారు.
- Diwakar P
- Updated on: Jan 18, 2026
- 3:34 pm
Telangana: డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఊహించని షాక్..
దూరం నుంచి చూస్తే.. ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే పొలం దున్నుతోంది. ఏదో వింత జరుగుతుందని గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూశాక కనిపించిన దృశ్యం చూసి అందరి గుండెలు పగిలాయి. డ్రైవర్ లేని ఆ ట్రాక్టర్ వెనుక ఒక రైతు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. కామారెడ్డి జిల్లా మిషన్పల్లి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా విషాదం నింపింది.
- Diwakar P
- Updated on: Jan 18, 2026
- 9:59 am
Nizamabad: తెలంగాణ వాళ్లు ఏమైనా తక్కువా ఏంటి.. పండక్కి వచ్చిన అల్లుడికి అదిరే ఫీస్ట్..
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి అత్తమామలు అరుదైన ఆతిథ్యం అందించారు. తొలిసారి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 180 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ..
- Diwakar P
- Updated on: Jan 17, 2026
- 11:35 am
Telangana: ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది.. దెబ్బకు రాత్రికి రాత్రే రూ. 30 లక్షలు మాయం
నిజామాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి చోరీకి ప్రయత్నం చేసే క్రమంలో కొంత డబ్బు కాలి బూడిదగా మారింది. చోరీకి ముందు ఐదుగురు ముఠా సభ్యులు ఏటీఎంల వద్ద రిక్కి నిర్వహించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 30 లక్షల వరకు నగదు అపహరణ జరిగినట్లు పోలీసు కార్యాలయం ప్రకటించింది.
- Diwakar P
- Updated on: Dec 27, 2025
- 1:39 pm
Telangana: బిడ్డ లగ్గం కూడా చేయలేకుంటినే.. ఆవేదనతో తండ్రి ఆత్మహత్య..
అతనికి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమార్తెకు ఉన్న పొలం అమ్మి పెళ్లి చేశాడు.. పెళ్లిడుకొచ్చిన మరో కూతురు ఉంది.. దీంతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.. చిన్న కుమార్తెకు పెళ్లి చేయలేకపోతున్నాననే బాధతో కుమిలిపోయాడు.. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు..
- Diwakar P
- Updated on: Nov 20, 2025
- 1:09 pm
Telangana: వర్త్ వర్మ వర్త్.! రూ. 10 వేలకే రూ. 30 లక్షల భూమి.. ఈ రైతు ఐడియా చూస్తే
భూముల ధరలు తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ కుదేలు అవ్వడంతో.. ఓ రైతు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఆ నిర్ణయంతో ఆసక్తి కనబరిచిన వారికి పోతే రూ. 10 వేలు.. వస్తే రూ. 30 లక్షల భూమి వస్తుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Diwakar P
- Updated on: Nov 17, 2025
- 6:39 pm
Telangana: అలా నమ్మేశావ్ ఏంటి బ్రో.! రాగి చెంబు చూపించి.. చివరికి చిప్ప చేతిలో పెట్టారుగా
రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి ఒక వ్యక్తి వద్ద 75 లక్షలు దండుకుని పరారయ్యారు కేటుగాళ్లు. చెంబు చూపించి కనబడకుండా పోవడంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ మోసం నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
- Diwakar P
- Updated on: Nov 12, 2025
- 11:56 am
Telangana: రెండు రోజుల్లో పెళ్లి.. సడెన్గా కనిపించకుండా పోయిన పెళ్లికొడుకు.. కట్ చేస్తే గుట్టపై..
మరో రెండు రోజుల్లో పెళ్లి. ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు బిజీబిజీగా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. చివరకు ఏం జరిగింది..? అసలు పెళ్లి కొడుకు ఏమయ్యాడు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Diwakar P
- Updated on: Nov 12, 2025
- 10:27 am
Watch: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. శవాలపై చిల్లరేరుకోవడం అంటే ఇదేనేమో.. గుండె నొప్పితో హాస్పిటల్కు వెళ్లగా..
నిజామాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందతూ మృతి చెందింది. అయితే వృద్దురాలి చనిపోయందనే బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే.. అదేటంటే ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైందని అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాకయ్యారు.
- Diwakar P
- Updated on: Nov 11, 2025
- 3:31 pm
తల్లి ప్రేమ అంటే ఇదేనేమో.. కళ్ల ముందే చనిపోయిన లేగ దూడ.. తల్లడిల్లిన తల్లి ప్రాణం!
రేబిస్ వ్యాధితో లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మృతితో తల్లి ఆవు తల్లడిల్లింది. మృతి చెందిన దూడను ఎడ్ల బండిలో తరలిస్తుండగా.. తల్లి ఆవుతో పాటు మిగిలిన గోవులు సైతం పరుగులు పెట్టాయి. తల్లి ప్రేమను చాటిచెప్పిన మూగజీవాలను చూసిన జనం కళ్లు చెమ్మగిల్లాయి. తల్లి అవుతోపాటు తోటి గోవులు స్మశాన వాటికకు వెళ్లడం గమనార్హం.
- Diwakar P
- Updated on: Nov 3, 2025
- 10:24 am
తీసుకున్న అప్పు వెంటనే తిరిగి ఇచ్చిన వ్యక్తి.. అనుమానంతో నోట్లు చెక్ చేయగా..!
తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం రేపుతోంది. గతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా ఫేక్ కరెన్సీ వ్యవహారం గుట్టురట్టు కాగా.. తాజాగా కామారెడ్డి జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. నకిలీ నోట్లతో ఆందోళన చెందుతున్నారు స్థానిక ప్రజలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి, అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.
- Diwakar P
- Updated on: Nov 3, 2025
- 8:39 am
Nizamabad: ఆ ఇల్లాలి ఆలోచన భర్త ప్రాణాన్ని నిలబెట్టింది.. కుటుంబాన్ని కాపాడింది..
ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న భర్త ప్రాణాలను వినూత్న ఆలోచనతో కాపాడుకుంది ఆ ఇల్లాలు. తమ సమస్యనే పరిష్కార మార్గంగా మలుచుకుంది. రోడ్డున పడబోయే తన కుటుంబాన్ని తిరిగి గౌరవప్రదంగా బతికేలా చేసింది. ఆమె చేసిన వినూత్న ఆలోచనకు గ్రామస్థులు, బంధు మిత్రులు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు..ఇంతకీ ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏమిటి..ఆ ఇల్లాలు వేసిన ఐడియా ఏమిటి..?
- Diwakar P
- Updated on: Oct 29, 2025
- 2:47 pm