Andhra Pradesh: ఏడు తరాల సాంప్రదాయ శిల్ప కళలో త్రీడి టెక్నాలజీ.. అబ్బురపరిచే మినియేచర్స్ తయారీ…
Guntur: ఏడు తరాలుగా, వంశపారపర్యంగా వస్తున్న సాంప్రదాయ శిల్పకలకు ఆధునిక త్రీడి సాంకేతికత జత చేసి శభాష్ అనిపించే శిల్ప కళను ఆవిష్కరిస్తున్నారు. సాంప్రదాయంగా ఉన్న శిల్పకళలో త్రీడి టెక్నాలజీతో అధ్భుతమైన శిల్పాలను తయారు చేస్తున్నారు. మూడు అంగుళాల నుండి ముప్పై అడుగుల వరకూ విగ్రహాలను త్రీడి టెక్నాలజీతో రూపొందిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
