AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలు! ట్రయిల్ రన్ పూర్తి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి..

Vande Bharat Express: గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు! ట్రయిల్ రన్ పూర్తి
అంటే సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
Ravi Kiran
|

Updated on: Jan 30, 2023 | 9:30 AM

Share

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు లాంచనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం ఈ రూట్‌లో ముందస్తుగా ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా.. ఒంగోలు ఉదయం 5.20కి, చీరాల ఉదయం 6.25 గంటలకు, విజయవాడ ఉదయం 8.25 గంటలకు చేరుకుంది. ఇక సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడవనున్న ఈ వందేభారత్ రైలు దేశంలోని 9వ ట్రైన్ కానుంది. కాగా, సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్ – విశాఖపట్నం మద్య వందేభారత్ రైలును కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం