AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: తీవ్ర విషాదం.. దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ఊబిలో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి..

Four children killed drowned in pedderu: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన

Visakhapatnam: తీవ్ర విషాదం.. దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ఊబిలో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి..
Four Children Killed Drowned In Pedderu Visakha
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2021 | 7:27 PM

Share

Four children killed drowned in pedderu: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద చోటుచేసుకుంది. సోమవారం ఉదయం దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. పెద్దేరు వాగులో గల్లంతయ్యారు. కాగా.. దుస్తులు ఉతికేందుకు కుటుంబ సభ్యులు వెళ్తుండగా.. వారితో కలిసి ఈ చిన్నారులంతా వెళ్లారు. ఈ క్రమంలో ఈ చిన్నారులంతా ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో చిక్కుకొని గల్లంతయ్యారు. అనంతరం కుటుంబసభ్యలు గ్రామస్థులకు తెలియజేయడంతో.. వారు సంఘటన స్థలానికి చేరుకొని.. చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందినవారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతిచెందిన వారిలో నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్సీ (10), వంత్తాల షర్మిల (7) వంత్తాల ఝాహ్నవి (11) ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు ఉన్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Sherlyn Chopra: రాజ్‌కుంద్రా కేసులో కొత్త ట్విస్ట్‌.. హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు సమన్లు..

Crime: దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై కారం చల్లి క్రూరంగా..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి