AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి...

AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?
Ap Budget Buggana
Follow us

|

Updated on: Mar 11, 2022 | 11:23 AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 2,56,256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఇక ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు అని స్పష్టం చేశారు.ఇక రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి అసెంబ్లీ లో ప్రకటన చేశారు.

2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ ప్రధానాంశాలు

  1. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు
  2. రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు
  3. మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు
  4. రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు
  5. ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు

  1. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
  2. వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
  3. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
  4. వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
  5. అటవీ శాఖ రూ.685 కోట్లు
  6. రోడ్లు భవనాల శాఖకు రూ.8581 కోట్లు.
  7. వైద్యశాఖకు 15,384 కోట్లు.
  8. హోంశాఖకు రూ.7586 కోట్లు.
  9. కార్మిక శాఖకు రూ.790 కోట్లు.
  10. మున్సిపల్ శాఖకు రూ.8796 కోట్లు.
  11. మైనార్టీ శాఖకు 2063 కోట్లు.
  12. పంచాయతీరాజ్ శాఖకు 15,826 కోట్లు.
  13. హౌసింగ్ కు రూ.4791 కోట్లు.
  14. ఇరిగేషన్ 11,482 కోట్లు
  15. మౌళిక వసతులు 1142 కోట్లు.
  16. పౌరసరఫరాలకు 3719 కోట్లు.
  17. పరిశ్రమలు వాణిజ్యం 2795 కోట్లు.
  18. ఐటీశాఖకు రూ.211 కోట్లు.
  19. న్యాయశాఖకు 924 కోట్లు
  20. రెవెన్యూ శాఖకు 5306 కోట్లు
  21. వృత్తి నైపుణ్యం 969 కోట్లు
  22. వ్యవసాయకు 11,387 కోట్లు
  23. పశుసంవర్ధన శాఖకు 1568 కోట్లు
  24. ఉన్నత విద్యకు 2014 కోట్లు
  25. సాంఘిక సంక్షేమ శాఖకు 12,768 కోట్లు
  26. సెకండరీ ఎడ్యుకేషన్ 27,706 కోట్లు.
  27. విద్యుత్ 10,281 కోట్లు
  28. క్రీడాశాఖకు రూ.290 కోట్లు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు