SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 26 నుంచి పరీక్షలు.. వెల్లడించిన విద్యాశాఖ

SSC Exams: దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను సైతం రద్దు చేశాయి. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్‌ అయినట్లు ప్రకటించాయి...

SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 26 నుంచి పరీక్షలు.. వెల్లడించిన విద్యాశాఖ
Follow us

|

Updated on: Jun 16, 2021 | 6:45 PM

SSC Exams: దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను సైతం రద్దు చేశాయి. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్‌ అయినట్లు ప్రకటించాయి. ఇక ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ చినవీరభద్రుడు తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించిన ఆయన.. 4వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహించాలని సూచించామని, సెప్టెంబర్‌ 2లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని నవీరభద్రుడు తెలిపారు. కాగా, రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ఇవీ కూడా చదవండి

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇదేమి విచిత్రం.. బర్గర్లు ఉచితంగా ఇవ్వలేదని రెస్టారెంట్‌ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు.. చివరకు ఏమైందంటే.!

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు