YSR Vardhanthi: దివంగత నేత వైఎస్సార్‌కు ఘన నివాళి.. ఇడుపులపాయలో సీఎం జగన్‌తో కలిసి షర్మిల ప్రత్యేక ప్రార్థనలు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 02, 2021 | 9:43 AM

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళ్లులర్పించారు.

YSR Vardhanthi: దివంగత నేత వైఎస్సార్‌కు ఘన నివాళి.. ఇడుపులపాయలో సీఎం జగన్‌తో కలిసి షర్మిల ప్రత్యేక ప్రార్థనలు
Ysr Vardhanthi


YS Rajasekhara Reddy Vardhanthi: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.


Read Also…

Pawan Kalyan: పది మంది మేలు కోసం ప్రతిక్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్.. పవన్ పై చిరు భావోద్వేగ పోస్ట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu