భూ రిజిస్ట్రేషన్ విలువ పెంచేసిన ఏపీ ప్రభుత్వం

భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్… భూముల రిజిస్ట్రేషన్ విలువను రాష్ట్ర వ్యాప్తంగా 5 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువను 10 శాతం పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. పెంచిన భూ రిజిస్ట్రేషన్ల ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపుతో రూ. 6500 […]

భూ రిజిస్ట్రేషన్ విలువ పెంచేసిన ఏపీ ప్రభుత్వం
Follow us

|

Updated on: Jul 31, 2019 | 4:12 AM

భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్… భూముల రిజిస్ట్రేషన్ విలువను రాష్ట్ర వ్యాప్తంగా 5 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువను 10 శాతం పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. పెంచిన భూ రిజిస్ట్రేషన్ల ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపుతో రూ. 6500 కోట్ల ఆదాయాన్ని పొందాలని ఏపీ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. కాగా, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి గతేడాది రూ. 4800 కోట్ల మేర ఆదాయం ఆర్జించింది ఏపీ ప్రభుత్వం.

Latest Articles
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్