AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏం ముచ్చటించుకున్నారంటే..!

ఏపీ గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎంతో పాటు ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఇరువురి మధ్య సాగిన ఈ భేటీలో.. రాజధాని అంశం, రైతులు ఆందోళనపై ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రతిపక్షాల ఆందోళనలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.  

గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏం ముచ్చటించుకున్నారంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 6:18 PM

Share

ఏపీ గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎంతో పాటు ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఇరువురి మధ్య సాగిన ఈ భేటీలో.. రాజధాని అంశం, రైతులు ఆందోళనపై ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రతిపక్షాల ఆందోళనలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.