US President Joe Biden: అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు మంగళం.. డెడ్‌లైన్‌ ఇచ్చేసిన జో బైడెన్‌

US President Joe Biden: రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుండటంతో..

US President Joe Biden: అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు మంగళం..  డెడ్‌లైన్‌ ఇచ్చేసిన జో బైడెన్‌
Us President Joe Biden
Follow us

|

Updated on: Mar 23, 2021 | 11:45 AM

US President Joe Biden: రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుండటంతో ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అమెరికాలో మాత్రం కాలుష్యం తీవ్రంగా ఉంటోంది. రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2035 సంవత్సరం నాటికి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలను ముగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాహన తయారీ సంస్థలను కోరారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌ వాహనాలు వస్తున్న నేపథ్యంలో రాబోయే పది, పదిహేనేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నివేదిక ప్రకారం.. అమెరికాలో సెనేటర్లు 2035 నాటికి దేశంలో ఇంధనంతో కూడిన వాహనాల అమ్మకాలు నిలిపివేయాలని బైడెన్‌ను కోరారు.

ఈ క్రమంలో వాహనాల అమ్మకాల నిలిపివేతపై బైడెన్‌కు లేఖ రాశారు. ఈ కాలుష్య నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బైడెన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. 2035 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్ల విక్రయాలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలించిన ఓ బైడెన్‌ ఈ మేరకు వాహన తయారీ సంస్థను కోరారు. దీంతో రానున్న పదిహేనేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం విధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2035 నాటికి అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌లో నడిచే కార్ల పూర్తిగా కనుమరుగు కానున్నాయి.

ప్రపంచదేశాలన్ని ప్రస్తుతం పర్యావరణంపై దృష్టి సారించాయి. పొల్యూషన్‌ను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. రానున్న పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధనంతో నడిచే కార్లను నిషేధిస్తూ ఎంతో మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల ఎలాంటి ముప్పు ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో 2033 నాటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పూనుకున్నారు.

ఇవీ చదవండి:

US Supermarket Shooting: అమెరికాలో రెచ్చిపోయిన దుండగులు.. సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు.. 10 మంది మృతి

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవదహనం

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు