ఆ శాస్త్రవేత్తను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో కాల్చి చంపారట, ఇరాన్ నిప్పులు కక్కుతోంది

ఇరాన్‌కు చెందిన అణు శాస్త్ర‌వేత్త మోషెన్ ఫ‌క్రిజాదే ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫ‌క్రిజాదేను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో హ‌త్య చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ శాస్త్రవేత్తను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో కాల్చి చంపారట, ఇరాన్ నిప్పులు కక్కుతోంది
Follow us

|

Updated on: Dec 07, 2020 | 4:24 PM

Mohsen Fakhrizadeh killed using satellite controlled gun: ఇరాన్‌కు చెందిన అణు శాస్త్ర‌వేత్త మోషెన్ ఫ‌క్రిజాదే ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫ‌క్రిజాదేను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో హ‌త్య చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన మెహ్ర్ న్యూస్ ఏజెన్సీ ఇందుకు సంబంధించి కొన్ని వివరాలు వెల్ల‌డించింది. ఫ‌క్రిజాదే మరణంపై చాలా వార్తలు వచ్చాయి. బాడీగార్డుల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఆయన చనిపోయాడని మొదట్లో కొన్ని ఛానెల్స్‌లో న్యూస్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన మరణానికి సంబంధించి మరో సంచలన విషయం బయటికి వచ్చింది. రిమోట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో ఫ‌క్రిజాదేను హ‌త్య చేశారని సమాచారం. చివరిక్షణాల్లో ఆయన పక్కన భార్య ఉన్నా ఆమెకు ఏమీ కాలేదు. కానీ ఫ‌క్రిజాదే బాడీలోకి మాత్రం13 బుల్లెట్లు దిగాయి. ఆ సమయంలో ఫ‌క్రిజాదే బాడీగార్డ్స్ 11 మంది వేర్వేరు వాహనాల్లో ఉన్నారట.

ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ అధినేతనే ఈ ఫ‌క్రిజాదే. అయితే ఇరాన్‌కు చెందిన న్యూక్లియ‌ర్ శాస్త్ర‌వేత్త‌ల‌ను ప‌దేళుగా ఇజ్రాయిల్‌ హ‌త‌మారుస్తోందనే ఆరోప‌ణ‌లున్నాయి. అమెరికా ప్రోద్బలంతోనే ఈ హత్యలు కొనసాగుతున్నాయని ఇరాన్ అంటోంది. ఈ ఏడాది జనవరిలో రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసిం సులేమానీని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. తమ శాస్త్రవేత్తను హత్య చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటోంది ఇరాన్. తాము కచ్చితంగా ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ంటోంది. ఇరాన్‌కు సంబంధించిన కోవ‌ర్ట్ న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌లో ఫ‌క్రిజాదేకు ప్ర‌మేయం ఉన్న‌ట్లు సమాచారం. ఇరాన్ చేసిన ఆరోపణలపై ఇజ్రాయిల్ మాత్రం స్పందించలేదు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు