Viral Video: డ్యాన్స్‌ చేశారని యువ జంటకు పదేళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు!

బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్‌ చేసిన ఓ జంటకు కోర్టు మంగళవారం (జనవరి 31) పదేళ్ల జైలు శిక్ష విధించింది. అసలేంజరిగిందంటే..

Viral Video: డ్యాన్స్‌ చేశారని యువ జంటకు పదేళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు!
Viral Video
Follow us

|

Updated on: Feb 01, 2023 | 4:02 PM

బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్‌ చేసిన ఓ జంటకు ఇరాన్‌ ప్రభుత్వం మంగళవారం (జనవరి 31) పదేళ్ల జైలు శిక్ష విధించింది. అసలేంజరిగిందంటే.. అస్తియాజ్ హఘిఘీ అనే యువతి, ఆమెకు కాబోయే భర్త అమీర్ మొహమ్మద్ అహ్మదీ ఇరాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక స్థలమైన ఆజాదీ టవర్ వద్ద రోమాంటిక్‌ డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ డ్యాన్స్‌లో అహ్మదీ తనకు కాబోయే భార్యను చేతులతో ఎత్తుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతి హిజాబ్‌ ధరించలేదు. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ నియమావళిని ధిక్కరించిన నేరం కింద గత నవంబర్‌లో ఈ జంటను అరెస్ట్‌ చేశారు ఇరాన్‌ పోలీసులు. కాగా ఇరాన్‌లో గత కొంతకాలంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హఘీ స్కార్ఫ్ లేకుండా బయటికి వెళ్లడమేకాకుండా, పురుషుడితో బహిరంగంగా డ్యాన్స్‌ చేయడం వంటివాటిని ఇరాన్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఈ జంటకు ఏకంగా పదేళ్ల ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది. అలాగే ఇంటర్నెట్‌ వినియోగం, దేశం విడిచి వెళ్లడంపై ఈ జంటకు నిషేధం విధించింది. బెయిల్‌పై విడుదల చేసేందుకు కూడా ఇరాన్‌ కోర్టు అంగీకరించలేదు. టెహ్రాన్‌లోని ఖార్చక్ మహిళా జైలులో ప్రస్తుతం హగీఘీ శిక్ష అనుభవిస్తోంది.

కాగా ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు అరెస్టయిన జినా మహ్సా అమిని అనే యువతి మృతి తర్వాత నెలల వ్యవధిలో ఇరాన్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న 14,000 మందిని అరెస్టు చేసింది. పలువురు సెలబ్రిటీలు, జర్నలిస్టులు, లాయర్లను సైతం నిర్భందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు