AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు.. పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్‌, రిహన్నా ట్వీట్‌

కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై యావత్‌ దేశం అట్టుడుకుతుంది. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ

రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు.. పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్‌, రిహన్నా ట్వీట్‌
K Sammaiah
|

Updated on: Feb 03, 2021 | 6:05 PM

Share

కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై యావత్‌ దేశం అట్టుడుకుతుంది. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు పోరు బాట పట్టారు. ఉత్తరాధి రైతులు మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ అంశంపూ ఇప్ప‌టికే ప‌లు దేశాలు మద్దతు ప్రకటించాయి. తాజాగా ప్రముఖ పర్యావరణవేత్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ స్పందించారు.

భారత్‌లో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేశారు. ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసేలా పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాలను ఆ వార్త‌లో ప్ర‌చురించారు.

ఇక రైతులకు మద్దతుగా పాప్‌ సింగర్‌ రిహన్నా స్పందించారు. మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు? అని ప్ర‌శ్నించారు. ఆమె కూడా ఓ వెబ్ ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రిహన్నా చేసిన‌ ట్వీట్‌పై సినీ‌ నటి కంగన రనౌత్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదని, వారు దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!