AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతీకార దాడులు.. పదిమంది మిలిటెంట్లు హతం

అగ్రరాజ్యం అమెరికా మిలిటెంట్లపై ప్రతీకార దాడులు చేపట్టింది. సోమాలియాలో ఇటీవల యూరప్ మిలటరీ కాన్వాయ్ టార్గెట్‌గా అల్ షాబాద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అప్పటి నుంచి ఆ ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. అయితే తాజాగా సోమవారం సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ ఉగ్ర సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు హతమయ్యారని అమెరికా మిలటరీ అధికారులు వెల్లడించారు. […]

ప్రతీకార దాడులు.. పదిమంది మిలిటెంట్లు హతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 01, 2019 | 9:03 AM

Share

అగ్రరాజ్యం అమెరికా మిలిటెంట్లపై ప్రతీకార దాడులు చేపట్టింది. సోమాలియాలో ఇటీవల యూరప్ మిలటరీ కాన్వాయ్ టార్గెట్‌గా అల్ షాబాద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అప్పటి నుంచి ఆ ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. అయితే తాజాగా సోమవారం సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ ఉగ్ర సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు హతమయ్యారని అమెరికా మిలటరీ అధికారులు వెల్లడించారు. సోమాలియా దేశ రాజధాని నగరమైన మొగదీషులో గతంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా యూఎస్ ఆఫ్రికా కమాండ్ నుంచి అమెరికా సైనికులు ప్రతి దాడులు చేశారు. ఈ ఘటనలో అల్ షాబాద్ సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు మరణించారు.