Space X : అంతరిక్షంలోకి ఆ నలుగురు సాధారణ పౌరులు.. వీడియో
స్పేస్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సాధారణ పౌరులను అంతరిక్షంలోకి పంపిస్తోంది. సెప్టెంబర్ 15న మొదటి సివిల్ సిబ్బందిని కంపెనీ అంతరిక్షానికి పంపుతోంది.
స్పేస్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సాధారణ పౌరులను అంతరిక్షంలోకి పంపిస్తోంది. సెప్టెంబర్ 15న మొదటి సివిల్ సిబ్బందిని కంపెనీ అంతరిక్షానికి పంపుతోంది. ఈ మిషన్కు ‘స్ఫూర్తి 4’ అని పేరు పెట్టారు. మిషన్లో నలుగురు అంతరిక్ష ప్రయాణం చేస్తారు. వీరంతా సాధారణ పౌరులు. ఈ అంతరిక్ష నౌకను ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. మిషన్ లక్ష్యం టెనస్సీ సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కోసం నిధులను సేకరించడం. బ్లూ ఆరిజిన్, వర్జిన్ స్పేస్ షిప్ మిషన్లు కొన్ని నిమిషాలకే భూమికి తిరిగి వచ్చాయి, కానీ ఈ మిషన్ మూడు రోజులు కొనసాగుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ బైక్ రైడర్ వేగంగా వెళ్లే బస్సుకింద పడిపోయినా బతికిపోయాడు.. వీడియో
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

