AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఐయామ్ సారీ మా..! అంటూ.. ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ వైరల్‌.. మనసును హత్తుకునే మాటలతో..

ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి చాలా మంది లైక్‌లు, రెస్పాన్స్‌లు ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల నుండి తమకు లభించిన ప్రేమపూర్వక బహుమతులు,లేఖలు గురించి ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.

Viral News: ఐయామ్ సారీ మా..! అంటూ.. ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ వైరల్‌.. మనసును హత్తుకునే మాటలతో..
Heartfelt Note
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2023 | 1:24 PM

Share

భూమిపై అత్యంత అందమైన సంబంధం తల్లి, బిడ్డల బంధం. వారి మధ్య సంబంధానికి ప్రత్యేక ఆకర్షణ, అందం ఉన్నాయి. ఈ విషయాలను ధృవీకరించే అనేక వీడియో దృశ్యాలు, సంఘటనలు మన కళ్ల ముందు అనేకం జరుగుతున్నాయి. ఆరేళ్ల బాలిక తన తల్లిపై తనకున్న గాఢమైన ప్రేమను తెలియజేస్తూ రాసిన లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌ చదివిన తర్వాత మీ రోజు మారిపోతుంది. మీరు పట్టరాని సంతోషంతో నిండిపోతారు. ఈ నోట్‌లో ఒకే లైన్ ఉంది. అది కూడా లెటర్‌ చదివిన ప్రతి ఒక్కరిని కట్టిపడేసెలా రాసింది ఆ చిన్నారి. అమ్మాకు సారీ చెబుతూ చిన్నారి రాసిన మాటలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రియమైన అమ్మ.. సారీమా.. ఈ రోజు నీవు చాలా కష్టపడుతున్నావు…! అంటూ రాసింది.

ఈ ఒక్క లైన్‌లో ఆమెకు తన తల్లి పట్ల ప్రేమ, శ్రద్ధ ఎంత ఉందో అర్థం అవుతుంది. తన తల్లి కష్టాలను, బాధలను అర్థం చేసుకుని తల్లికి అండగా నిలుస్తానని కూడా ఆ చిన్నారి మాటలకు అర్థం. ఆరేళ్ల కూతురు తనను అర్థం చేసుకుంటుందన్న ఆనందాన్ని తల్లి కూడా దాచుకోలేకపోయింది. తన ప్రాణం ఉన్నంత వరకు మీ కోసమే నేనంటూ ఆ తల్లి బదులిచ్చింది. ప్రస్తుతం ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియా వినియోగదారుల మనసును హత్తుకునేలా చేసింది.

ఇవి కూడా చదవండి

ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి చాలా మంది లైక్‌లు, రెస్పాన్స్‌లు ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల నుండి తమకు లభించిన ప్రేమపూర్వక బహుమతులు,లేఖలు గురించి ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ తీయటి జ్ఞాపకాలు, బహుమతులను పంచుకోండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం