Viral News: భూమిలో రైతుకు మెరుస్తూ కనిపించిన డబ్బా.. ఏముందా అని ఓపెన్ చెయ్యగా..

గుజరాత్‌లోని భారుచ్ జిల్లా సర్భాన్ గ్రామానికి చెందిన ముకేశ్‌ భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు.

Viral News: భూమిలో రైతుకు మెరుస్తూ కనిపించిన డబ్బా.. ఏముందా అని ఓపెన్ చెయ్యగా..
Viral News
Follow us

|

Updated on: Jun 18, 2022 | 6:19 PM

Viral News: ఓ రైతు పశువులను మేపేందుకు పొలాలకు వేళ్లాడు. ఈ క్రమంలో ఆ రైతుకు పొలంలో ఓ స్టీల్ డబ్బా కనిపించింది. ముందు అదేంటోనని పట్టించుకోని ఆ రైతు.. కొంత సమయం తర్వాత దాన్ని బయటకు తీశాడు. అనంతరం అనుమానంగా భయపడుతూ దాన్ని ఓపెన్ చేశాడు. అందులో కనిపించినవి చూసి రైతు షాకయ్యాడు. దానిలో డబ్బును చూసి షాకైన అతను.. గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీని గురించి నెట్టింట వైరల్‌ అవుతోంది. గుజరాత్‌లోని భారుచ్ జిల్లా సర్భాన్ గ్రామానికి చెందిన ముకేశ్‌ భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఓ స్టీల్ డబ్బా ఉండటాన్ని గుర్తించాడు. ముందు దాన్ని తేలికగా తీసుకున్న ఆయన.. ఆ తర్వాత భూమిలోంచి తీసి స్టీల్ బాక్సును ఓపెన్ చేశాడు. అందులో సుమారు రూ.22వేలు ఉండటంతో కంగుతిని.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. వెంటనే గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆ డబ్బు మున్నాభాయ్ అనే రైతువని తెలిసి మొత్తాన్ని ఆయనకు అప్పగించారు. దీంతో మున్నాభాయ్ సంతోషం వ్యక్తం చేశాడు.

కష్టపడి సంపాదించిన డబ్బు.. గతేడాది సంభవించిన వరదల వల్ల కొట్టుకుపోయిందని తెలిపాడు. దీంతో కొన్ని రోజులపాటు బాధపడి ఆ విషయాన్ని మర్చిపోయినట్టు చెప్పాడు.. అయితే సంవత్సరం తర్వాత డబ్బు తిరిగి తన వద్దకు చేరడంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో.. ఆ డబ్బులోంచి కొంత డబ్బును దేవుని హుండీలో వేసిన మున్నాభాయ్.. కొంత మొత్తాన్ని ముకేశ్‌భాయ్ ఇవ్వబోయాడు. ఆ డబ్బును ముకేశ్‌భాయ్ తిరస్కరించాడు.

Gujarat

Gujarat

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ముకేశ్‌భాయ్‌ని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..