Telangana: తడిసిన ప్రతి గింజనూ కొంటాం.. తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్‌ భరోసా..

తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయ్‌. అకాల వర్షాలతో పంటను కోల్పోయి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు రైతన్న. ఏపీ, తెలంగాణలో ఏ రైతును కదిపినా ఇదే పరిస్థితి. ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలను మరోసారి భయపెడుతున్నాడు వరుణుడు.

Telangana: తడిసిన ప్రతి గింజనూ కొంటాం.. తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్‌ భరోసా..
Telangana CM KCR
Follow us

|

Updated on: May 02, 2023 | 9:56 PM

తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయ్‌. అకాల వర్షాలతో పంటను కోల్పోయి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు రైతన్న. ఏపీ, తెలంగాణలో ఏ రైతును కదిపినా ఇదే పరిస్థితి. ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలను మరోసారి భయపెడుతున్నాడు వరుణుడు. మరో ఐదురోజులు భారీ వర్షాలు తప్పవన్న హెచ్చరికలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

కన్నబిడ్డలకు చిన్న ముల్లు గుచ్చుకుంటేనే తట్టుకోలేం! అదే నవమాసాలు మోసి పెంచిన బిడ్డను కోల్పోతే అది ఎంత నరకమో!. ఆ బాధ ఎలాగుంటుందో అనుభవించినవాళ్లకే తెలుస్తుంది!. తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలు ఇప్పుడు అలాంటి అంతులేని ఆవేదనతో గుండెలు బాదుకుంటున్నారు. పొలం దున్ని, నారుమడి వేసి, పంట పండించి, కుప్ప కూర్చితే.. గద్దొచ్చి బిడ్డను ఎత్తుకుపోయినట్టుగా అకాల వర్షాలొచ్చి పంట మొత్తం నీటిపాలవడంతో… రైతన్నలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా అన్నదాతల ఆక్రందనలే వినిపిస్తున్నాయ్‌.

తెలంగాణలో పంట నష్టం, రైతన్నల ఆవేదనపై ఆరా తీశారు సీఎం కేసీఆర్‌. మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి నుంచి వివరాలు తీసుకున్నారు. ధాన్యం సేకరణ, పంట నష్టం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నదాతలను ఆదుకోవడంపై చర్చించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, జిల్లాల్లో పర్యటిస్తూ దెబ్బతిన్న పంటలు, నీటిపాలైన ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సీతారాంపురంలో కొనుగోలు కేంద్రానికి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి… రైతుల్లో భరోసా నింపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు