Private Teachers Telangana: రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Free Rice For Private Teachers In Telangana: కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో జీతం లేక ప్రైవేటు టీచర్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసమే.. 25 కిలోల సన్న బియ్యంతోపాటు, రూ. 2 వేల నగదు సాయంగా అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం...

Private Teachers Telangana: రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Free Rice in Telangana
Follow us

|

Updated on: Apr 13, 2021 | 3:23 PM

Free Rice For Private Teachers In Telangana: కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో జీతం లేక ప్రైవేటు టీచర్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసమే.. 25 కిలోల సన్న బియ్యంతోపాటు, రూ. 2 వేల నగదు సాయంగా అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రేషన్‌కార్డు/ఆహార భద్రతా కార్డు నెంబర్‌ నమోదు చేయాలనే నిబంధన ఉంది. కానీ ప్రైవేటు టీచర్లలో రేషన్‌ కార్డు లేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో వీరంతా గందరగోళానికి గురై అధికారులను సంప్రదించారు. దీంతో ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. రేషన్‌ కార్డు లేకపోయినా 25 కిలోల బియ్యం అందజేయాలని ఆదేశాలిచ్చారు. తమకు సమీపంలో ఉన్న రేషన్‌షాపు నంబర్‌ను దరఖాస్తుల్లో పేర్కొనాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం అందిస్తోన్న ఈ సాయం కోసం మూడురోజుల్లోనే 1.25 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. సోమవారం ఒక్కరోజే 65 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, సిబ్బందికి పంపిణీ చేసేందుకు సన్నబియ్యం సిద్ధంచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. ఇక కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో హీరో మంచి విష్ణు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం ఎంతో గొప్పదని, ముఖ్యమంత్రి నిర్ణయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతగానో సంతోషిస్తున్నారని ఆయన సోమవారం ట్వీట్‌చేశారు.

Also Read: CM KCR Sagar Meeting: హాలియాలో సీఎం కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకి.. పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

Ugadi: ఈ ఏడాది ఓ పెద్దనేతకు ఇబ్బందికర పరిస్థితులు.. విశాఖ శ్రీ శారదాపీఠం ఉగాది వేడుకల్లో స్వరూపానందేంద్ర స్వామి

Low-Cost House: తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..