AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మేడ్చల్‌లో కాల్పుల కలకలం..

Telangana: మేడ్చల్‌లోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా గుర్తించారు పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఈ..

Telangana: మేడ్చల్‌లో కాల్పుల కలకలం..
Subhash Goud
|

Updated on: Oct 22, 2025 | 8:28 PM

Share

Telangana: మేడ్చల్‌లోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాంత్ సింగ్ సోనూ అనే వ్యక్తిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా గుర్తించారు పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్ సింగ్ సోనూ భుజాలపై గాయాలు కాగా, వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.