బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
బలగం సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు, తన రెండో చిత్రం ఎల్లమ్మ వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
బలగం సినిమాతో అద్భుత విజయం సాధించి, సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వేణు, తన రెండో సినిమాపై ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అందించారు. బలగం విడుదలై రెండేళ్లు దాటినా, వేణు తదుపరి ప్రాజెక్టు కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఆయన తన రెండో చిత్రం ఎల్లమ్మ వివరాలను వెల్లడిస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
Follow Us
వైరల్ వీడియోలు
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?

