బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
బలగం సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు, తన రెండో చిత్రం ఎల్లమ్మ వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
బలగం సినిమాతో అద్భుత విజయం సాధించి, సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వేణు, తన రెండో సినిమాపై ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త అందించారు. బలగం విడుదలై రెండేళ్లు దాటినా, వేణు తదుపరి ప్రాజెక్టు కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఆయన తన రెండో చిత్రం ఎల్లమ్మ వివరాలను వెల్లడిస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
Follow Us
వైరల్ వీడియోలు
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

