AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్..లోక్‌సభకి చేరిన రేవంత్ ఇష్యూ

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు వ్యవహారం లోక్‌సభకు చేరింది. ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాల ద్వారా ప్రైవసీకి భంగం కలిగించారని.. పోలీసుల కళ్లుగప్పి డ్రోన్ కెమెరాల ద్వారా షూటింగ్ చేశారని ఆరోపించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రేవంత్ రెడ్డి […]

బిగ్ బ్రేకింగ్..లోక్‌సభకి చేరిన రేవంత్ ఇష్యూ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2020 | 12:56 PM

Share

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు వ్యవహారం లోక్‌సభకు చేరింది. ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాల ద్వారా ప్రైవసీకి భంగం కలిగించారని.. పోలీసుల కళ్లుగప్పి డ్రోన్ కెమెరాల ద్వారా షూటింగ్ చేశారని ఆరోపించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ రేవంత్ రెడ్డి డ్రోన్ కేసు విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు నామా నాగేశ్వరరావు.