AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ సమయాల్లో మార్పు.. పూర్తి వివరాలు..

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. ఈ ట్రైన్ సమయాల్లో కొన్ని మార్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ సమయాల్లో మార్పు.. పూర్తి వివరాలు..
Vande Bharat Train
Ravi Kiran
|

Updated on: May 23, 2023 | 3:43 PM

Share

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. ఈ ట్రైన్ సమయాల్లో కొన్ని మార్పులు జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ షెడ్యూల్ మార్పు కేవలం ఒక్క రోజు i.e., మే 23వ తేదీ(మంగళవారం) మాత్రమేనని వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20834 ట్రైన్.. ఇవాళ అనగా మే 23న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరుతుందన్నారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవల్సిందిగా రైల్వే అధికారులు కోరారు.

కాగా, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైల్వే అధికారులు అన్నారు. 100 కంటే ఎక్కువ శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని.. అటు సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలులో కూడా ఇదే రీతిలో ఆక్యుపెన్సీ జరుగుతోందని తెలిపారు.

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!