శ్రీలంక ఘటన నేపథ్యంలో.. హైదరాబాద్లో కూడా..
వరుస పేలుళ్లతో శ్రీలంకలో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానితులను ఇవాళ కూడా విచారిస్తోంది ఎన్ఐఏ. ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్లతో పాటు 13 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. బాసిత్ రెండో భార్య మైమునాను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అటు.. శ్రీలంక ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో కూడా దాడులకు తెగబడే ఛాన్స్ ఉందా..? అన్న అనుమానంతోనే మరోసారి అనుమానితులను విచారిస్తున్నారు.

వరుస పేలుళ్లతో శ్రీలంకలో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానితులను ఇవాళ కూడా విచారిస్తోంది ఎన్ఐఏ. ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్లతో పాటు 13 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. బాసిత్ రెండో భార్య మైమునాను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అటు.. శ్రీలంక ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో కూడా దాడులకు తెగబడే ఛాన్స్ ఉందా..? అన్న అనుమానంతోనే మరోసారి అనుమానితులను విచారిస్తున్నారు.
Follow Us